Tuesday, April 12, 2011

రామా..నీ వాడ సుమీ

సకృదేవ ప్రసన్నాయ తవాస్మీతి చయాచతే
అభయం సర్వభూతేభ్యుః దదాన్యేత దృతంమమ

శ్రీమద్రామాయణం లో మర్యాదా పురుషోత్తముడు శ్రీ రాముడు విభీషణుడు శరణు అన్నప్పటి సందర్భంలో చెప్పిన శ్లోకం ఇది. శత్రవు సోదరుని చేరదీస్తే ప్రమాదమని ఎంతమంది చెప్పినా 'ఒక సారి నన్ను శరణు అని ఎవరు వేడినా వారికి అభయం ఇస్తాను. రావణుడయినా సరే' అంటాడు. ఈ సందర్బంలో సాదకుడు శ్రీరామచంద్రుని అడగవలసినది 'పాహిమాం' అని, రాముడు 'భవ జలది మధన మంధర' అని భగవత్పాదులు చెప్పినట్టు, భవసాగరాన్ని దాటిస్తాడు.

"నారాయణ కరుణామయ శరణం కరవాణి తావకౌ చరణౌ"

No comments:

Post a Comment