శ్రావణ బహుళాష్ఠమి నాడు భగవంతుడు చెరసాల లో దేవకీ వసుదేవులకు లీలా మాత్రంగా జన్మించాడు.కంసుడు చెరసాల వద్ద అసంఖ్యాకమయిన రాక్షస సైనికులను ఏర్పాటు చేశాడు. భగవంతుడు ఎప్పుడయితే ఆత్మనుండి సాకార రూపంలో సృజించుకున్నాడో, రాక్షసులందరూ మాయ కమ్మి నిద్రించారు.
ఎక్కడయితే శ్రీమన్నారాయణుడు సాధకునిచే మనసున భావింపబడతాడో ఆ మనసులో కామ క్రోధమనెడి రాక్షస ప్రవృత్తులు నిద్రపోవలసినదే.
ఎక్కడయితే శ్రీమన్నారాయణుడు సాధకునిచే మనసున భావింపబడతాడో ఆ మనసులో కామ క్రోధమనెడి రాక్షస ప్రవృత్తులు నిద్రపోవలసినదే.
No comments:
Post a Comment