భస్మోధ్ధూళిత విగ్రహం భవ నాశనం చేస్తుందని మార్కండేయుడు స్తుతించాడు.విపరీత భయాందోళనలకు,భూతాది ప్రేతాది జ్వరములకు ప్రధమ ఔషధం విభూది.మృత్యుంజయాది మహామంత్రముల తో పరమేశ్వరుని పూజించేటప్పుడు సమర్పించేది భస్మమే.కాబట్టి ఆర్బాటము అనిపించినా మనము ధరించవలసినది,పరమేశ్వరునికి దగ్గర చేసేది భస్మమే.
భస్మ దిగ్ధ కలేబరం భవ నాశనం భవ మవ్యయం
భస్మలేపన సర్వాంగం ఏకబిల్వం శివార్పణం.
భస్మ దిగ్ధ కలేబరం భవ నాశనం భవ మవ్యయం
భస్మలేపన సర్వాంగం ఏకబిల్వం శివార్పణం.